Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:45 AM

బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...

బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...

బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...
19-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఉగాది సందర్భంగా బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...

మునగాల మండలం బరఖత్ గూడెం లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉన్న చారిత్రాత్మకమైన ఆలయం అని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం లో డీఎస్పీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆధ్మాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. పండుగలన్నీ ప్రజల సుఖ సంతోషాలకు అనాదిగా వస్తున్నాయన్నారు. పండుగల సంస్కృతి సంప్రదాయాలను మరిచి పోవద్దన్నారు. పరాభనామ సంవత్సరం ప్రజలకు విజయాలు సాధించి పెట్టాలన్నారు. ప్రజలకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్,దేవాలయం చైర్మన్ శ్రీనివాస్, ఆలయ పూజారి, స్థానిక భక్తులు ఉన్నారు.



Sthanikam

బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...

Article Image

ఉగాది సందర్భంగా బరఖత్ గూడెం వెంకటేశ్వర స్వామి ఆలయం లో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు...

మునగాల మండలం బరఖత్ గూడెం లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉన్న చారిత్రాత్మకమైన ఆలయం అని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం లో డీఎస్పీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆధ్మాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. పండుగలన్నీ ప్రజల సుఖ సంతోషాలకు అనాదిగా వస్తున్నాయన్నారు. పండుగల సంస్కృతి సంప్రదాయాలను మరిచి పోవద్దన్నారు. పరాభనామ సంవత్సరం ప్రజలకు విజయాలు సాధించి పెట్టాలన్నారు. ప్రజలకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్,దేవాలయం చైర్మన్ శ్రీనివాస్, ఆలయ పూజారి, స్థానిక భక్తులు ఉన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News