Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:26 AM

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
31-12-2025 221 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

రామన్నపేట స్థానికం ప్రతినిధి

బోగారం: బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కును గోగు లచ్చయ్యకు అందజేశారు. కష్టసమయంలో ప్రభుత్వ సహాయం అందడం బాధిత కుటుంబానికి ఊరటనిచ్చిందని నాయకులు పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కష్ట సమయంలో ప్రజల వెంటే నిలవడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్యపురి ఐలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కందగట్ల రాహుల్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు కనుక మల్లేష్, గోగు సురేష్, చిరబోయిన శిల్ప నవీన్, జెల్లా దత్తాద్రి, గోగు కిష్టయ్య, ఎండి. ఇమామ్ సాబ్, వనం కిష్టయ్య, బొడ్డుపెళ్ల లింగయ్య తదితరులు హాజరయ్యారు.


Sthanikam

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Article Image

గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

రామన్నపేట స్థానికం ప్రతినిధి

బోగారం: బోగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కును గోగు లచ్చయ్యకు అందజేశారు. కష్టసమయంలో ప్రభుత్వ సహాయం అందడం బాధిత కుటుంబానికి ఊరటనిచ్చిందని నాయకులు పేర్కొన్నారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. కష్ట సమయంలో ప్రజల వెంటే నిలవడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మద్యపురి ఐలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కందగట్ల రాహుల్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు కనుక మల్లేష్, గోగు సురేష్, చిరబోయిన శిల్ప నవీన్, జెల్లా దత్తాద్రి, గోగు కిష్టయ్య, ఎండి. ఇమామ్ సాబ్, వనం కిష్టయ్య, బొడ్డుపెళ్ల లింగయ్య తదితరులు హాజరయ్యారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News