Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:36 AM

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి

బ్లాక్‌చెయిన్‌తో సర్టిఫికెట్లలో పారదర్శకత.పుష్పా చక్రపాణి
January 21, 2026 04:42 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్,స్థానికం ప్రధాన ప్రతినిధి

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అమలుతో విద్యార్థుల సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి తెలిపారు. సీఎస్‌టిడి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

బ్లాక్‌చెయిన్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లను వేగంగా జారీ చేయడంతో పాటు వాటి ధృవీకరణ, ప్రామాణికత నిర్ధారణ సులభమవుతుందన్నారు. నకిలీ సర్టిఫికెట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. వై. విజయకృష్ణా రెడ్డి, సీఎస్‌టిడి డైరెక్టర్ ప్రొ. పి. వెంకటరమణతో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News