బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
స్థానికం బృందం
రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి:
నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వేముల వీరేశం సహాయ సహకారాలతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ముక్కముల రమేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండకింది నాగిరెడ్డి, ముక్కముల పాపయ్య, తాడూరి సైదులు, నర్సిరెడ్డి, బొడిగే రమేష్, గోగు సైదులు, కన్నీబోయిన సైదులు, పబ్బతి జాంగిర్, తాడూరి సైదులు, కాసుల సతీష్, తాడూరి బిక్షం, నల్లబోలు యాదయ్య, బొడిగే రమేష్, ముక్కముల మల్లేష్, కన్నీబోయిన లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వ సహాయ నిధి కీలకంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని వారు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి