Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:53 AM

బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
28-01-2026 331 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వేముల వీరేశం సహాయ సహకారాలతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ముక్కముల రమేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండకింది నాగిరెడ్డి, ముక్కముల పాపయ్య, తాడూరి సైదులు, నర్సిరెడ్డి, బొడిగే రమేష్, గోగు సైదులు, కన్నీబోయిన సైదులు, పబ్బతి జాంగిర్, తాడూరి సైదులు, కాసుల సతీష్, తాడూరి బిక్షం, నల్లబోలు యాదయ్య, బొడిగే రమేష్, ముక్కముల మల్లేష్, కన్నీబోయిన లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వ సహాయ నిధి కీలకంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని వారు తెలిపారు

Sthanikam

బాధితులకు భరోసా – ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

Article Image

రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి:

నకిరేకల్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వేముల వీరేశం సహాయ సహకారాలతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ముక్కముల రమేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటేల్లి పరమేష్, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండకింది నాగిరెడ్డి, ముక్కముల పాపయ్య, తాడూరి సైదులు, నర్సిరెడ్డి, బొడిగే రమేష్, గోగు సైదులు, కన్నీబోయిన సైదులు, పబ్బతి జాంగిర్, తాడూరి సైదులు, కాసుల సతీష్, తాడూరి బిక్షం, నల్లబోలు యాదయ్య, బొడిగే రమేష్, ముక్కముల మల్లేష్, కన్నీబోయిన లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వ సహాయ నిధి కీలకంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని వారు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News