Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:57 PM

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ
February 02, 2026 05:49 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగనంద చార్యులు, జాజిరెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షుడు మొరపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News