Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:54 PM

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ
February 02, 2026 05:49 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగనంద చార్యులు, జాజిరెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షుడు మొరపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News