Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:38 AM

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ
02-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగనంద చార్యులు, జాజిరెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షుడు మొరపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్వపల్లి శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాల సమర్పణ

Article Image

అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగనంద చార్యులు, జాజిరెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షుడు మొరపాక సత్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News