Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

అన్నారంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి

అన్నారంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి

అన్నారంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి
11-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తిమండల పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలాస్ ను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో దాదాపు 4వేల మంది జనాభా ఉన్నారని, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, 5 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని, గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం వలన దాదాపు 70 మంది విద్యార్థులు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. మా గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్యను స్థాపించినట్లయితే ప్రాథమిక విద్య బలోపేతమై నాణ్యమైన విద్య పొందడానికి కృషి చేస్తామన్నారు. గ్రామ ప్రజలకు ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రాథమిక విద్యను వారి పిల్లలకు అందించాలని కోరారు.

Sthanikam

అన్నారంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి

Article Image

తుంగతుర్తిమండల పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలాస్ ను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో దాదాపు 4వేల మంది జనాభా ఉన్నారని, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక జడ్పీహెచ్ఎస్ పాఠశాల, 5 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని, గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్య లేకపోవడం వలన దాదాపు 70 మంది విద్యార్థులు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. మా గ్రామంలో ప్రీ ప్రైమరీ విద్యను స్థాపించినట్లయితే ప్రాథమిక విద్య బలోపేతమై నాణ్యమైన విద్య పొందడానికి కృషి చేస్తామన్నారు. గ్రామ ప్రజలకు ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రాథమిక విద్యను వారి పిల్లలకు అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News