Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:49 PM

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ
January 09, 2026 09:44 AM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్ పల్లి స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కెట్‌పల్లి పట్టణంలో పలు కుటుంబాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నవారిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బలి మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన చిరుమర్తి లింగయ్య, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.


అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రానికి చెందిన దుబ్బాక అంజయ్య అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా, వారి యోగక్షేమాలను విచారించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఇటీవల మరణించిన పసునూరి భారతమ్మ కుటుంబాన్ని కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. భారతమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె భర్త పసునూరి రవీందర్‌తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News