Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ
09-01-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్ పల్లి స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కెట్‌పల్లి పట్టణంలో పలు కుటుంబాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నవారిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బలి మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన చిరుమర్తి లింగయ్య, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.


అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రానికి చెందిన దుబ్బాక అంజయ్య అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా, వారి యోగక్షేమాలను విచారించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఇటీవల మరణించిన పసునూరి భారతమ్మ కుటుంబాన్ని కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. భారతమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె భర్త పసునూరి రవీందర్‌తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.

Sthanikam

అనారోగ్య బాధిత కుటుంబాలకు చిరుమర్తి లింగయ్య పరామర్శ

Article Image
నార్కట్ పల్లి స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కెట్‌పల్లి పట్టణంలో పలు కుటుంబాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నవారిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొబ్బలి మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన చిరుమర్తి లింగయ్య, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.


అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రానికి చెందిన దుబ్బాక అంజయ్య అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా, వారి యోగక్షేమాలను విచారించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఇటీవల మరణించిన పసునూరి భారతమ్మ కుటుంబాన్ని కూడా చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. భారతమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె భర్త పసునూరి రవీందర్‌తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News