Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:49 PM

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు
January 10, 2026 09:18 AM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

అమావాస్య సందర్భంగా ఈ నెల 18న (ఆదివారం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో వెలసినమల్లన్న గుట్టపై ఉన్న శ్రీ స్వయంబూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రదోష వేళ సాయంత్రం స్వామికి ప్రత్యేక అభిషేకం, మాస కళ్యాణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఈ సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఆలయ పరిసరాల్లో పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మాస కళ్యాణం, అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భక్తులను ఆలయ కమిటీ కోరింది.

కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకునే భక్తులు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News