Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు
10-01-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

అమావాస్య సందర్భంగా ఈ నెల 18న (ఆదివారం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో వెలసినమల్లన్న గుట్టపై ఉన్న శ్రీ స్వయంబూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రదోష వేళ సాయంత్రం స్వామికి ప్రత్యేక అభిషేకం, మాస కళ్యాణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఈ సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఆలయ పరిసరాల్లో పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మాస కళ్యాణం, అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భక్తులను ఆలయ కమిటీ కోరింది.

కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకునే భక్తులు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Sthanikam

అమావాస్యనాడు మల్లన్న గుట్టలో స్వయంబూ మల్లికార్జున స్వామికి విశేష పూజలు

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

అమావాస్య సందర్భంగా ఈ నెల 18న (ఆదివారం) యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదాన పల్లి గ్రామంలో వెలసినమల్లన్న గుట్టపై ఉన్న శ్రీ స్వయంబూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రదోష వేళ సాయంత్రం స్వామికి ప్రత్యేక అభిషేకం, మాస కళ్యాణం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఈ సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఆలయ పరిసరాల్లో పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మాస కళ్యాణం, అన్న ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భక్తులను ఆలయ కమిటీ కోరింది.

కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకునే భక్తులు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News