అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్
అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్
Komidala Mahender reddy
అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.
గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి