Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:00 PM

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు  అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్
February 20, 2026 09:00 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.

గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News