Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:19 AM

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు  అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్
20-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.

గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

Sthanikam

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

Article Image

అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.

గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News