Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:39 PM

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్

అమ్మనబోలు  అత్యాయత్నం కేసు ఇద్దరు నిందితులకు 14 రోజులు రిమాండ్
February 20, 2026 09:00 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకున్న హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించబడింది.

గ్రామానికి చెందిన బాసని శివపై ఫిబ్రవరి 29, 2026న హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన జెర్రిపోతుల రమేష్ మరియు అతని కూతురు జెర్రిపోతుల నేహా ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను ఫిబ్రవరి 20, 2026న గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్ పల్లి ఎస్సై P. విష్ణుమూర్తి తెలిపారు. అనంతరం వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News