PRINT TIME: May 26, 2026 04:20 PM
ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
April 07, 2026 06:57 AM
14 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు అందజేశారు. విద్యతో పాటు వ్యాయామం అవసరమని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లాప్టాప్లను గెలుచుకోగా, ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తదితరులు ట్యాబ్లను సాధించారు. ఈజిఎం మురళీకృష్ణ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్వర్లు, గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి