Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
April 07, 2026 06:57 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ


కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు అందజేశారు. విద్యతో పాటు వ్యాయామం అవసరమని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లాప్టాప్లను గెలుచుకోగా, ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తదితరులు ట్యాబ్లను సాధించారు. ఈజిఎం మురళీకృష్ణ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్వర్లు, గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News