Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:27 AM

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
07-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ


కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు అందజేశారు. విద్యతో పాటు వ్యాయామం అవసరమని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లాప్టాప్లను గెలుచుకోగా, ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తదితరులు ట్యాబ్లను సాధించారు. ఈజిఎం మురళీకృష్ణ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్వర్లు, గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

Article Image

ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ


కోదాడ శ్రీ చైతన్య విద్యార్థులు ఐఎన్టిఎస్ఓ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విజేతలకు లాప్ టాప్స్, ట్యాబ్ లు అందజేశారు. విద్యతో పాటు వ్యాయామం అవసరమని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాణా కార్తికేయ, సహస్ర, కే వర్షిత, ఎం దర్శిత్ చౌదరి లాప్టాప్లను గెలుచుకోగా, ఆరు సాయి భరద్వాజ్, ఎం ప్రావీణ్య, వి పూర్ణేష్, వి మేఘన తదితరులు ట్యాబ్లను సాధించారు. ఈజిఎం మురళీకృష్ణ విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆస్ఐ వెంకటేశ్వర్లు, గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్ కుమార్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News