Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:53 PM

ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం

ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం

ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బంటు చుక్కయ్య గౌడ్ నియామకం
March 24, 2026 05:12 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట: ఆమనగల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు చుక్కయ్య గౌడ్‌కు కీలక పదవి లభించింది. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆయనను మంగళవారం నియమించారు.

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బంటు చుక్కయ్య గౌడ్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, నాగన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News