చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ అంగన్వాడి కేంద్రం-2లో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతి గుండాల పావనికి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి చీరలు, పూలు, పండ్లు, గాజులతో ఒడినింపారు.
వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి లబ్ధిదారులు ఆరోగ్యలక్ష్మి భోజనాలు, బాలామృతాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి