Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:49 PM

అగ్గిగుండాలపై భక్తుల నడకలతో మార్మోగిన శివరాత్రి జాతర

అగ్గిగుండాలపై భక్తుల నడకలతో మార్మోగిన శివరాత్రి జాతర

అగ్గిగుండాలపై భక్తుల నడకలతో మార్మోగిన శివరాత్రి జాతర
February 19, 2026 12:38 AM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

త్రిశూల స్నానంతో ముగిసిన కాకతీయ కాలంనాటి శివాలయ ఉత్సవాలు

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలంనాటి శివాలయాలలో మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా తెల్లవారుజామున అగ్గిగుండాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. స్వామివారి ఆశీస్సులతో భక్తులు అగ్గిగుండాలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.జాతర చివరి ఘట్టంగా సాయంత్రం త్రిశూల స్నానం నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ అంటూ స్వామివారిని స్మరిస్తూ భక్తి భావంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు హరి పంతులు, ఆలయ అర్చకులు సంతోష్ శర్మ,12వ వార్డ్ కౌన్సిలర్ కోడి నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News