Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:28 AM

అగ్గిగుండాలపై భక్తుల నడకలతో మార్మోగిన శివరాత్రి జాతర

అగ్గిగుండాలపై భక్తుల నడకలతో మార్మోగిన శివరాత్రి జాతర

అగ్గిగుండాలపై భక్తుల నడకలతో మార్మోగిన శివరాత్రి జాతర
February 19, 2026 12:38 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

త్రిశూల స్నానంతో ముగిసిన కాకతీయ కాలంనాటి శివాలయ ఉత్సవాలు

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలంనాటి శివాలయాలలో మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా తెల్లవారుజామున అగ్గిగుండాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. స్వామివారి ఆశీస్సులతో భక్తులు అగ్గిగుండాలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.జాతర చివరి ఘట్టంగా సాయంత్రం త్రిశూల స్నానం నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ అంటూ స్వామివారిని స్మరిస్తూ భక్తి భావంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు హరి పంతులు, ఆలయ అర్చకులు సంతోష్ శర్మ,12వ వార్డ్ కౌన్సిలర్ కోడి నాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News