Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:37 PM

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం
January 08, 2026 02:02 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్–1 నివాసులు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సతీష్, మాజీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ రామ్, కోటేష్‌తో పాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, నివాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News