Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:02 AM

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం
January 08, 2026 02:02 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్–1 నివాసులు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సతీష్, మాజీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ రామ్, కోటేష్‌తో పాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, నివాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News