Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:16 AM

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం
08-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్–1 నివాసులు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సతీష్, మాజీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ రామ్, కోటేష్‌తో పాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, నివాసులు పాల్గొన్నారు.

Sthanikam

అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డికి సత్కారం

Article Image
వనస్థలిపురం స్థానికం ప్రధాన ప్రతినిధి

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ఫేజ్–1 నివాసులు శుక్రవారం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రస్తుతం ఎదురవుతున్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు సతీష్, మాజీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ రామ్, కోటేష్‌తో పాటు కాలనీకి చెందిన పలువురు ప్రముఖులు, నివాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News