సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేబీఎస్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు జరిపారు.దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు ఈ రోజు ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.
వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి