Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక
01-01-2026 352 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాలే రవికుమార్ మృతికి నివాళి… బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

రామన్నపేట, స్థానికం ప్రతినిధి

రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన కాలే రవికుమార్ బండారు యాదమ్మ మృతి చెందడంతో మంగళవారం వారి నివాసానికి వెళ్లిన రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్ధిన్, ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు, మండల సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, బొడ్డు సాలయ్య, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రమ్, గొలుసుల ప్రసాద్, కొమ్ము రామస్వామి, గట్క నవీన్, కోట సుధాకర్, బొడ్డు సురేందర్, లెంకల ప్రవీణ్, రాపోలు ఉపేందర్, శేఖర్, ఉపేందర్, పల్లపు రవి, బుర్రి రవి, ఉదయ్, జానీ, అజర్, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Sthanikam

ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ గరిక

Article Image

కాలే రవికుమార్ మృతికి నివాళి… బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

రామన్నపేట, స్థానికం ప్రతినిధి

రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన కాలే రవికుమార్ బండారు యాదమ్మ మృతి చెందడంతో మంగళవారం వారి నివాసానికి వెళ్లిన రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్ధిన్, ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు, మండల సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, బొడ్డు సాలయ్య, జెల్ల వెంకటేశం, ఎండీ అక్రమ్, గొలుసుల ప్రసాద్, కొమ్ము రామస్వామి, గట్క నవీన్, కోట సుధాకర్, బొడ్డు సురేందర్, లెంకల ప్రవీణ్, రాపోలు ఉపేందర్, శేఖర్, ఉపేందర్, పల్లపు రవి, బుర్రి రవి, ఉదయ్, జానీ, అజర్, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News