Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:56 AM

ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
23-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

యువగళం అధినేత, విద్యా ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ప్రశంసించారు.రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలు, గ్రామీణ ప్రజల తరఫున నారా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సౌదీ రూఫ్, మాజీ కౌన్సిలర్ రామచంద్ర, సోమశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, జి. రఘునాథ్ రెడ్డి, మద్దికేర రామకృష్ణ, శ్రీనివాసులు, కారుమంచి, మల్లేశ్వరప్ప, ఎన్‌బీకే నాగరాజ్, షాషావలి, ఎండి హుస్సేన్, బీటీ శీను, గోవిందరాజులు, రాముడు, మాజీ సర్పంచ్ గోవిందు, తిక్కన్న, రమేష్, సలకలకొండ శీను, బద్రి, మదిరే శ్రీనివాస్, రాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

యువగళం అధినేత, విద్యా ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఆదోనిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని ప్రశంసించారు.రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలు, గ్రామీణ ప్రజల తరఫున నారా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సౌదీ రూఫ్, మాజీ కౌన్సిలర్ రామచంద్ర, సోమశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, జి. రఘునాథ్ రెడ్డి, మద్దికేర రామకృష్ణ, శ్రీనివాసులు, కారుమంచి, మల్లేశ్వరప్ప, ఎన్‌బీకే నాగరాజ్, షాషావలి, ఎండి హుస్సేన్, బీటీ శీను, గోవిందరాజులు, రాముడు, మాజీ సర్పంచ్ గోవిందు, తిక్కన్న, రమేష్, సలకలకొండ శీను, బద్రి, మదిరే శ్రీనివాస్, రాజు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News