Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:01 AM

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి
21-01-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కట్‌పల్లి పట్టణంలోని వెడ్డింగ్ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా జరగేలా చర్యలు తీసుకోవాలని నార్కట్‌పల్లి నూతన ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు పెరుగుతున్నాయని, వీటికి గట్టి అడ్డుకట్ట వేయాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, ప్యాట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేశారు.

నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి రక్షణ కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మందు, డబ్బు పంపిణీని పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎడ్ల మహాలింగం, రమేష్ చారి, సూరయ్య, మణిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆధిపత్య రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి నార్కట్‌పల్లి ఎస్సైకి వినతి

Article Image
నార్కట్‌పల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

నార్కట్‌పల్లి పట్టణంలోని వెడ్డింగ్ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు శాంతియుతంగా జరగేలా చర్యలు తీసుకోవాలని నార్కట్‌పల్లి నూతన ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో గ్రామాల్లో కుల, రాజకీయ ఆధిపత్యాలు పెరుగుతున్నాయని, వీటికి గట్టి అడ్డుకట్ట వేయాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, ప్యాట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేశారు.

నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి రక్షణ కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మందు, డబ్బు పంపిణీని పూర్తిగా అడ్డుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎడ్ల మహాలింగం, రమేష్ చారి, సూరయ్య, మణిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News