Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ TVK விஜய்க்கு மீண்டும் ஏமாற்றம்! పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 05:52 PM

576 మార్కులతో మండల టాపర్‌గా ఎన్‌. ప్రసన్న. మదర్ థెరిసా పాఠశాలకు 100 శాతం ఫలితాలు

576 మార్కులతో మండల టాపర్‌గా ఎన్‌. ప్రసన్న. మదర్ థెరిసా పాఠశాలకు 100 శాతం ఫలితాలు

576 మార్కులతో మండల టాపర్‌గా ఎన్‌. ప్రసన్న.  మదర్ థెరిసా పాఠశాలకు 100 శాతం ఫలితాలు
May 07, 2026 03:28 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, మండలంలో పదో తరగతి ఫలితాల్లో స్థానిక మదర్ థెరిసా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థిని ఎన్‌. ప్రసన్న 600 మార్కులకు గాను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో తొలి స్థానంలో నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. మరో విద్యార్థి పి. విష్ణువర్ధన్ 569 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

విద్యార్థుల విజయంపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జె.ఎస్‌. మార్టిన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News