Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:10 AM

16 వార్డులో వెన్ రెడ్డి సంధ్యా రాజు ఇంటింటి ప్రచారం

16 వార్డులో వెన్ రెడ్డి సంధ్యా రాజు ఇంటింటి ప్రచారం

16 వార్డులో వెన్ రెడ్డి సంధ్యా రాజు ఇంటింటి ప్రచారం
06-02-2026 254 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు చెయ్యి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. వెన్ రెడ్డి సంధ్య రాజు మాట్లాడుతూ చేతిగుర్తుకు ఓటు వేయాలని, ఈ వార్డులో ఇంతకు ముందు ఎన్నికల్లో వెన్ రెడ్డి రాజు గెలిచి చైర్మన్ గా ఎన్నికై 16వ వార్డు లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అలాగే ఈ ఎన్నికలలో మమ్ముల్ని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కానుగుల వెంకటయ్య, శేఖర్, యాదయ్య, ఎండి ఖలీల్, ఏసు, ఉడుత రామలింగం, సాయి రాజ్, శ్రీశైలం, వీరమల్ల యాదయ్య, సిపిఐ నాయకులు టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్ మహిళలు పాల్గొన్నార

Sthanikam

16 వార్డులో వెన్ రెడ్డి సంధ్యా రాజు ఇంటింటి ప్రచారం

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు చెయ్యి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. వెన్ రెడ్డి సంధ్య రాజు మాట్లాడుతూ చేతిగుర్తుకు ఓటు వేయాలని, ఈ వార్డులో ఇంతకు ముందు ఎన్నికల్లో వెన్ రెడ్డి రాజు గెలిచి చైర్మన్ గా ఎన్నికై 16వ వార్డు లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అలాగే ఈ ఎన్నికలలో మమ్ముల్ని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కానుగుల వెంకటయ్య, శేఖర్, యాదయ్య, ఎండి ఖలీల్, ఏసు, ఉడుత రామలింగం, సాయి రాజ్, శ్రీశైలం, వీరమల్ల యాదయ్య, సిపిఐ నాయకులు టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్ మహిళలు పాల్గొన్నార

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News