Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:36 PM

స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!

స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!

స్థానికం విజయ ప్రస్థానంలో మరో మైలురాయి! 60,000 మంది కుటుంబానికి స్వాగతం...!!!
December 26, 2025 11:42 PM 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎడిటర్స్ డెస్క్ తరుపున:

ఒక చిన్న ఆలోచనగా మొదలైన 'స్థానికం', నేడు 60,000 మంది పాఠకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ విజయం మాది కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిజాన్ని ఆదరించిన మీది!

మా వార్తలపై మీరు చూపిస్తున్న ఆసక్తి, మా విశ్లేషణలపై మీరు ఉంచిన నమ్మకమే మాకు నిజమైన శక్తి. 60 వేల మంది పాఠకులు మా వెంటే ఉన్నారన్న ధైర్యంతో, ప్రజా సమస్యలపై మా గొంతుకను మరింత గట్టిగా వినిపిస్తాం.

ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

రిపోర్టర్స్ అండ్ స్థానికం బృందం తరుపున:

నిజం నిలకడగా ఉన్నా.. ప్రజల ఆదరణ దానికి ఎప్పుడూ ఉంటుందని మరోసారి రుజువైంది. నిష్పక్షపాత వార్తా కథనాలతో, ప్రజల పక్షాన నిలుస్తూ ప్రారంభమైన 'స్థానికం' న్యూస్ పోర్టల్ నేడు 60,000 (60K) మంది పాఠకుల మైలురాయిని అధిగమించింది.

కేవలం వార్తలను అందించడమే కాకుండా, సామాజిక బాధ్యతతో మేము వేస్తున్న ప్రతి అడుగుకు పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో 60 వేల మందికి చేరువవ్వడం మాపై ఉన్న బాధ్యతను మరింత పెంచింది.

మాపై నమ్మకం ఉంచిన పాఠక దేవుళ్లకు, మాకు సహకరిస్తున్న శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై కూడా మరింత వేగంగా, కచ్చితమైన సమాచారంతో మీ ముందుకు వస్తామని మాటిస్తున్నాం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News