Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 04:15 PM

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?
February 19, 2026 12:38 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పీఎం కిసాన్ యోజన పథకం కింద 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. అర్హులైన ఒక్కొక్కిరికి రూ.2,000 చొప్పున జమ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా అయినా పీఎం కిసాన్ డబ్బులు జమ చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News