PRINT TIME: February 23, 2026 04:15 PM
ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?
ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?
February 19, 2026 12:38 AM
19 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
పీఎం కిసాన్ యోజన పథకం కింద 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. అర్హులైన ఒక్కొక్కిరికి రూ.2,000 చొప్పున జమ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా అయినా పీఎం కిసాన్ డబ్బులు జమ చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి