Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:29 AM

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?
19-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పీఎం కిసాన్ యోజన పథకం కింద 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. అర్హులైన ఒక్కొక్కిరికి రూ.2,000 చొప్పున జమ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా అయినా పీఎం కిసాన్ డబ్బులు జమ చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Sthanikam

ఫిబ్రవరి 22న పీఎం కిసాన్ నిధుల విడుదల?

Article Image

పీఎం కిసాన్ యోజన పథకం కింద 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిసింది. అర్హులైన ఒక్కొక్కిరికి రూ.2,000 చొప్పున జమ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా అయినా పీఎం కిసాన్ డబ్బులు జమ చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News