Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:00 PM

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక
March 11, 2026 11:29 AM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News