Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:05 AM

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక
March 11, 2026 11:29 AM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News