Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:36 AM

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక
11-03-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రమాదకరం నిపుణుల హెచ్చరిక

Article Image

కలుపు నివారణ కోసం ఉపయోగించే పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందును పిచికారీ చేసే సమయంలో పొరపాటున శరీరంలోకి వెళ్లితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పారాక్వాట్ విష ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించి ప్రాణాపాయం కలగవచ్చు. ఈ విషానికి ప్రత్యేకమైన యాంటీడోట్ లేకపోవడం వల్ల చిన్న మోతాదులోనూ ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గడ్డి మందు అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. రైతులు పారాక్వాట్ మందును పిచికారీ చేసే సమయంలో తప్పనిసరిగా మాస్కులు, రక్షణ పరికరాలు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News