Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:36 AM

కళాశాల స్థాయి క్రికెట్ ఫైనల్ – విజేతలకు బహుమతుల ప్రదానం

కళాశాల స్థాయి క్రికెట్ ఫైనల్ – విజేతలకు బహుమతుల ప్రదానం

కళాశాల స్థాయి క్రికెట్ ఫైనల్ – విజేతలకు బహుమతుల ప్రదానం
19-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళాశాల స్థాయి ఆటల పోటీల్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించినట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత తెలిపారు.

బీఏ, బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చందు కెప్టెన్‌గా ఉన్న బీఏ, బీకాం జట్టు ప్రథమ స్థానాన్ని సాధించింది. సాయికుమార్ నాయకత్వంలోని బీఎస్సీ జట్టు ద్వితీయ స్థానం పొందింది.

విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, డాక్టర్ బాల నరసింహ, డాక్టర్ అవేష్, డాక్టర్ శేఖర్, రమాదేవి, శ్రీ యాదయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దుర్గా ప్రసాద్ తదితర అధ్యాపకులు పాల్గొని విజేతలను అభినందించారు.

Sthanikam

కళాశాల స్థాయి క్రికెట్ ఫైనల్ – విజేతలకు బహుమతుల ప్రదానం

Article Image

కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కళాశాల స్థాయి ఆటల పోటీల్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించినట్లు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అనిత తెలిపారు.

బీఏ, బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చందు కెప్టెన్‌గా ఉన్న బీఏ, బీకాం జట్టు ప్రథమ స్థానాన్ని సాధించింది. సాయికుమార్ నాయకత్వంలోని బీఎస్సీ జట్టు ద్వితీయ స్థానం పొందింది.

విజేతలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, డాక్టర్ బాల నరసింహ, డాక్టర్ అవేష్, డాక్టర్ శేఖర్, రమాదేవి, శ్రీ యాదయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దుర్గా ప్రసాద్ తదితర అధ్యాపకులు పాల్గొని విజేతలను అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News