సూర్యాపేటలో ప్రజాప్రతినిధులకు మర్యాదపూర్వకంగా అందజేత
సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని వైట్ హౌస్లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కి సూర్యాపేట జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీలను జిల్లా కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, గెజిటెడ్ అధికారుల సేవలు ప్రజాపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు. అధికారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర అధికారులు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి