Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:02 PM

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయి
March 09, 2026 06:26 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు ముఖ్య గమనిక జారీ చేశాయి. ఇకపై రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవాలంటే వినియోగదారులు తప్పనిసరిగా 21 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత వెంటనే మరో సిలిండర్ బుకింగ్ చేసుకునే విధానాన్ని గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేశాయి. కొత్త నియమాల ప్రకారం 21 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే రెండో సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

గ్యాస్ సరఫరాను సమర్థంగా నిర్వహించడానికి, దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్యాస్ ఏజెన్సీ సంస్థలు వెల్లడించాయి.

అందువల్ల గ్యాస్ వినియోగదారులు బుకింగ్ సమయంలో ఈ కొత్త నిబంధనలను గమనించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News