Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:02 AM

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం
08-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల నేపథ్యంలో, ఢిల్లీ పోలీసుల క్రైం బ్రాంచ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం యూజీసీ చేసిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన పోలీసులు, అందులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించడంతో కేసు మరింత తీవ్రత సంతరించుకుంది.ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగంపై అనుమానాల నేపథ్యంలో ఈడీ చర్యలు ప్రారంభించిందని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా, విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Sthanikam

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం

Article Image

అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీ అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల నేపథ్యంలో, ఢిల్లీ పోలీసుల క్రైం బ్రాంచ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం యూజీసీ చేసిన ఫిర్యాదుపై విచారణ ప్రారంభించిన పోలీసులు, అందులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించడంతో కేసు మరింత తీవ్రత సంతరించుకుంది.ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగంపై అనుమానాల నేపథ్యంలో ఈడీ చర్యలు ప్రారంభించిందని సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా, విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News