చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!
చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!
కామ్రేడ్ స్వామి అమర్ రహే!చత్తీస్గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి, గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్జోనల్ బ్యూరో సభ్యుడు ప్రభాకర్ అలియాస్ లోకేటి చందర్రావు @స్వామి(61) సహా ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు.లోకేటి చందర్రావు స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్వార్లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దళ కమాండర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు. చందర్ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేశ్, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించారు. కుమారుడు రమేశ్ ఇటీవల లొంగిపోగా, కుమార్తె లావణ్య అరెస్టై జైల్లో ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి