Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:08 AM

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!
07-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

కామ్రేడ్ స్వామి అమర్ రహే!చ‌త్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్‌జోనల్‌ బ్యూరో సభ్యుడు ప్ర‌భాక‌ర్ అలియాస్ లోకేటి చందర్‌రావు @స్వామి(61) సహా ఏడుగురు మావోయిస్టులు చ‌నిపోయారు.లోకేటి చందర్‌రావు స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు. చందర్‌ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేశ్‌, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించారు. కుమారుడు రమేశ్‌ ఇటీవల లొంగిపోగా, కుమార్తె లావణ్య అరెస్టై జైల్లో ఉన్నారు.


Sthanikam

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

Article Image

చత్తీస్ గడ్, మహారాష్ట్ర బార్డర్ లో అమరులైన కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు!

కామ్రేడ్ స్వామి అమర్ రహే!చ‌త్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, గడ్చిరోలి డివిజన్‌ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్‌జోనల్‌ బ్యూరో సభ్యుడు ప్ర‌భాక‌ర్ అలియాస్ లోకేటి చందర్‌రావు @స్వామి(61) సహా ఏడుగురు మావోయిస్టులు చ‌నిపోయారు.లోకేటి చందర్‌రావు స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు. చందర్‌ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేశ్‌, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించారు. కుమారుడు రమేశ్‌ ఇటీవల లొంగిపోగా, కుమార్తె లావణ్య అరెస్టై జైల్లో ఉన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News