Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:07 AM

చప్పట్లు కొట్టే జనం లేరు... కానీ తలెత్తుకున్న భారత పతాకం ఉంది! నిశ్శబ్ద స్టేడియంలో 'జనగణమన' వినిపించిన జ్యోతి!

చప్పట్లు కొట్టే జనం లేరు... కానీ తలెత్తుకున్న భారత పతాకం ఉంది! నిశ్శబ్ద స్టేడియంలో 'జనగణమన' వినిపించిన జ్యోతి!

చప్పట్లు కొట్టే జనం లేరు... కానీ తలెత్తుకున్న భారత పతాకం ఉంది! నిశ్శబ్ద స్టేడియంలో 'జనగణమన' వినిపించిన జ్యోతి!
December 24, 2025 09:43 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
విజయం అంటే పదిమంది చప్పట్ల మధ్య వచ్చేది కాదు.. ఎవరూ లేని చోట కూడా దేశం కోసం నిలబడేదే నిజమైన గెలుపు!
ఆమెకు ఆడియెన్స్ అక్కర్లేదు.. దేశం గెలిస్తే చాలు! నిశ్శబ్దాన్ని జయించి చరిత్ర సృష్టించిన వైనం

బ్యాంకాక్ స్టేడియం మొత్తం ఖాళీ.. ఆమెను ఉత్సాహపరచడానికి గ్యాలరీలో ఒక్కరు కూడా లేరు. వర్షం పడుతోంది, ట్రాక్ తడిసిపోయింది. కానీ జ్యోతి యర్రాజీకి ఇవేవీ అడ్డంకి కాలేదు. ఆమెకు స్టేడియంలోని నిశ్శబ్దం వినిపించలేదు, కేవలం గమ్యం మాత్రమే కనిపించింది.

పతకం గెలిచాక చప్పట్లు కొట్టడానికి అక్కడ జనం లేకపోవచ్చు.. కానీ పోడియం మీద నిలబడి కన్నీళ్లతో ఆమె తలెత్తుకున్నప్పుడు, కోట్లాది భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి.

జనం కోసం కాదు.. జెండా కోసం పరుగెత్తడమంటే ఇదే! సెల్యూట్ టు జ్యోతి యర్రాజీ..!!
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News