Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:45 AM

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..

షెకిన ప్రార్థన మందిరం పాస్టర్ జోసఫ్ కు ఘనసన్మానం..
April 11, 2026 07:31 AM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

పెంతెనకొస్తల్ డయసిస్ ఇండియా ద్వారా బిషప్ గా నియామకం

కోదాడ పట్టణంలో ఉన్న ఆర్ ఎస్ వి ఫంక్షన్ హాల్ నందు పాస్టర్ జోసఫ్ కు గాంధీనగర్ లో ఉన్న షెకిన ప్రార్థన మందిరం సంఘస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ మరియు వైస్ చైర్మెన్ మల్లీశ్వరి మరియు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని జోసఫ్ పాస్టర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు.. అనంతరం వారు మాట్లాడుతూ... కోదాడ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి షెకిన ప్రార్థన మందిరంలో దైవజనులుగా సేవలందిస్తున్న పాస్టర్ జోసఫ్ కు బిషఫ్ గా నియమితులు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ వార్డు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీల నాయకులు మరియు ఎలియా,గెజ్జమ్మ , ఇర్మియా, సంతోష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News