అలంకారాలకు నిలయం ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం లో కొలువుదీరిన సాలగ్రామ నారాయణుడు నేటి శనివారం ప్రసన్న వేంకటేశ్వరునిగా దర్శనం ఇచ్చారు.
ఈ ఆలయంను సందర్శిస్తే ఆకార, నిరాకార ఇరువురు స్వాములు మూలవిరాట్ శ్రీవారు, సాలగ్రామ నారాయణుడుని దర్శించుకుంటున్నామని ఇలాంటి అద్భుత అలంకరణలు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు ను భక్తులు కొనియాడారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి