Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:37 AM

నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ

నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ

నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ
23-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్:

పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ మహరాజ్ చేసిన కృషిని స్మరించారు. ఐక్యత, సేవాభావం, నిజాయితీ వంటి విలువలను ఆచరిస్తూ యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, బంజారా సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

నకిరేకల్లో సేవా సందేశంతో సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహణ

Article Image

నకిరేకల్:

పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, బంజారా సమాజ అభ్యున్నతికి సేవాలాల్ మహరాజ్ చేసిన కృషిని స్మరించారు. ఐక్యత, సేవాభావం, నిజాయితీ వంటి విలువలను ఆచరిస్తూ యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, బంజారా సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News