మన రైతన్నకు ఊరట! 'జీనోమ్ ఎడిటెడ్ వరి'తో తక్కువ నీళ్లలనే ఎక్కువ పంట రాబోతుంది!
మన రైతన్నకు ఊరట! 'జీనోమ్ ఎడిటెడ్ వరి'తో తక్కువ నీళ్లలనే ఎక్కువ పంట రాబోతుంది!
Editor Desk
మన రైతన్నల కోసం (రైతుల కోసం) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) శాస్త్రవేత్తలు ఒక గొప్ప పని చేసిన్రు.
ఏం చేసిండ్రంటే...
రెండు కొత్త రకాల వరి (వడ్ల) గింజలను జీనోమ్ ఎడిటింగ్ (Genome Editing) అనే కొత్త టెక్నాలజీతోని తయారు చేసిండ్రని వార్త.
ఈ కొత్త రకం వడ్ల గింజలు తక్కువ నీళ్లు ఉన్నా గాని, పాత రకాల కంటే ఏకంగా 19 నుండి 20 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట..
ఈ కొత్త రకం వడ్ల గింజలు తక్కువ నీళ్లు ఉన్నా గాని, పాత రకాల కంటే ఏకంగా 19 నుండి 20 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయంట.
మన హైదరాబాద్కు కూడా ఇందులో వాటా ఉన్నది!
ఈ రెండు రకాల్లో 'డిడిఆర్ ధన్ 100 (కమల)' అనే ఒక వెరైటీని (రకాన్ని) మన హైదరాబాద్లో ఉన్న ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ICAR-IIRR) వాళ్లే తయారు చేసిన్రు.
దీనితోని ఇకపై కరువు (ఎండలు) వచ్చినప్పుడు, నీళ్లు తక్కువ ఉన్నప్పుడు కూడా మన రైతులు పంటను బాగా పండించుకోవచ్చు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి