Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:34 PM

కోదాడ 22 వార్డు లో వర్షం ధాటికి జలమయ మైన వీధులు పరిశీలించిన నాయకులు ఎర్నేని బాబు... స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ

కోదాడ 22 వార్డు లో వర్షం ధాటికి జలమయ మైన వీధులు పరిశీలించిన నాయకులు ఎర్నేని బాబు... స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ

కోదాడ 22 వార్డు లో వర్షం ధాటికి జలమయ మైన వీధులు పరిశీలించిన నాయకులు ఎర్నేని బాబు... స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ
24-02-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై నిర్ణయం.....

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలు.... ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు...

కోదాడ 22 వార్డు లో సోమవారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ,స్థానికు లతో కలిసి పరిశీలించారు .వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై చర్చించారు.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలుతీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డు ల్లో పర్యటించి వరద నివారణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వార్డు ల్లో ఏ సమస్యా ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా సమస్యలు తమ దృష్టి కి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు , గంధం పాండు,రఘు తదితరులు ఉన్నారు.

Sthanikam

కోదాడ 22 వార్డు లో వర్షం ధాటికి జలమయ మైన వీధులు పరిశీలించిన నాయకులు ఎర్నేని బాబు... స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ

Article Image

వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై నిర్ణయం.....

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలు.... ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు...

కోదాడ 22 వార్డు లో సోమవారం రాత్రి కురిసిన వర్షం ధాటికి జలమయ మైన వీధులు కోదాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ,స్థానికు లతో కలిసి పరిశీలించారు .వరద నీరు నివాసాల్లో కి రాకుండా స్థానికుల తో నివారణ చర్యలపై చర్చించారు.

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ దృషి కి వరద నివారణ చర్యలుతీసుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది వార్డు ల్లో పర్యటించి వరద నివారణ చర్యలు ముమ్మరం చేయాలన్నారు. వార్డు ల్లో ఏ సమస్యా ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా సమస్యలు తమ దృష్టి కి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు , గంధం పాండు,రఘు తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News