PRINT TIME: April 11, 2026 11:01 AM
ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు బంద్
ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు బంద్
January 18, 2026 01:28 PM
108 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్ :
న్యూఢిల్లీ:ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు చేయకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన కేంద్రం కొత్త రూల్.భారతదేశంలో టోల్ విధానంలో మార్పులు చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు టోల్ చెల్లించడానికి ఫాస్ట్యగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చిన తర్వాత వేగవంతమైన ప్రయాణం, ఇంధన ఆదా, మరియు లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి