Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:23 AM

అంబేద్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం మార్చి 31 వరకు గడువు

అంబేద్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం మార్చి 31 వరకు గడువు

అంబేద్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం మార్చి 31 వరకు గడువు
21-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం (AOVN) కింద ఎస్సీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 31, 2026గా నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, అభ్యర్థులు Telangana ePASS వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

అంబేద్కర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం మార్చి 31 వరకు గడువు

Article Image

యాదాద్రి భువనగిరి, : 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం (AOVN) కింద ఎస్సీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి పి. సాహితి తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 31, 2026గా నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని, అభ్యర్థులు Telangana ePASS వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News