Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 04:20 PM

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.
February 19, 2026 10:57 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ,

హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలేబాబా డెయిరీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు ఆరోపిస్తూ సాక్షి మీడియాపై ఈ దావా వేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా కోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేస్తూ, 24 గంటల్లో సంబంధిత టెలికాస్ట్ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే డిజిటల్ వేదికలైన మెటా, గూగుల్, యూట్యూబ్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News