Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:12 AM

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.
February 19, 2026 10:57 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ,

హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలేబాబా డెయిరీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు ఆరోపిస్తూ సాక్షి మీడియాపై ఈ దావా వేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా కోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేస్తూ, 24 గంటల్లో సంబంధిత టెలికాస్ట్ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే డిజిటల్ వేదికలైన మెటా, గూగుల్, యూట్యూబ్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News