Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:25 AM

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.
19-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ,

హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలేబాబా డెయిరీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు ఆరోపిస్తూ సాక్షి మీడియాపై ఈ దావా వేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా కోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేస్తూ, 24 గంటల్లో సంబంధిత టెలికాస్ట్ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే డిజిటల్ వేదికలైన మెటా, గూగుల్, యూట్యూబ్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

Sthanikam

సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా – లింకులు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం.

Article Image

న్యూఢిల్లీ,

హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు బోలేబాబా డెయిరీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తూ కథనాలు ప్రసారం చేసినట్లు ఆరోపిస్తూ సాక్షి మీడియాపై ఈ దావా వేసినట్లు సమాచారం.

విచారణలో భాగంగా కోర్టు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేస్తూ, 24 గంటల్లో సంబంధిత టెలికాస్ట్ లింకులను తొలగించాలని ఆదేశించింది. ఆదేశాలను పాటించకపోతే డిజిటల్ వేదికలైన మెటా, గూగుల్, యూట్యూబ్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News