కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
కోదాడ పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి.పరీక్షా కేంద్రాలకు బుధవారం ఉదయం నుంచి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఐదు నిమిషాల నిబంధన పై అవగాహన ఉండడంతో, విద్యార్థులు గడువు సమయానికి ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకొని వేచి చూశారు.అధికారులు హాల్ టికెట్ ను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులు నిబంధనల ప్రకారం విద్యార్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి