Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:37 AM

చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు

చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు

చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు
02-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Deshamkosam

ఏరియా: చైనా

స్థానికం ప్రతినిధి – దేశం కోసం

చోంగ్‌క్వింగ్‌కు చెందిన లీ షియాకు చిన్ననాడే మస్క్యులర్ డిస్ట్రోఫీ వచ్చి, 36 ఏళ్లకే కేవలం ఒక వేలు, ఒక పాదవేలుతో మాత్రమే కదలగలిగే స్థితి. వెంటిలేటర్‌పై ఆధారపడి ఉన్నా, ఆసుపత్రి బెడ్‌పైనుంచే పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ వ్యవసాయ సిస్టమ్ రూపొందించాడు.

చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్న లీ, ఆన్‌లైన్‌లొ స్వయంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 2021లో శరీరం పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, వర్చువల్ కీబోర్డ్‌తో కోడ్ రాస్తూ స్మార్ట్ వ్యవసాయ వ్యవస్థను డిజైన్ చేశాడు.

ఈ సిస్టమ్‌తో ఉష్ణోగ్రత, తేమ, నీరుపోసే విధానం, సెన్సర్లు, పరికరాలు అన్నీ ఆటోమేటిక్‌గా నియంత్రించవచ్చు.

ఈ ప్రయాణంలో లీ తల్లి వు డిమే ప్రధాన బలం. ఎలక్ట్రానిక్స్ తెలియకపోయినా, లీ సూచనలతో సర్క్యూట్ బోర్డులు కలపడం, పరికరాలు సరి చేయడం, డ్రైవర్‌లెస్ వాహనం తయారు చేయడం వరకు నేర్చుకుంది.

ప్రస్తుతం లీ రూపొందించిన స్మార్ట్ ఫామ్ విజయవంతంగా నడుస్తోంది. ఉత్పత్తి పెంచడం, కొత్త పంటలు ప్రయత్నించడం, మరింత ఆటోమేషన్ చేయడం అతని తదుపరి లక్ష్యాలు.


Sthanikam

చైనా: ఒక్క వేలు, ఒక్క పాదవేలుతో స్మార్ట్ ఫామ్ నిర్మించిన యువకుడు

Article Image

ఏరియా: చైనా

స్థానికం ప్రతినిధి – దేశం కోసం

చోంగ్‌క్వింగ్‌కు చెందిన లీ షియాకు చిన్ననాడే మస్క్యులర్ డిస్ట్రోఫీ వచ్చి, 36 ఏళ్లకే కేవలం ఒక వేలు, ఒక పాదవేలుతో మాత్రమే కదలగలిగే స్థితి. వెంటిలేటర్‌పై ఆధారపడి ఉన్నా, ఆసుపత్రి బెడ్‌పైనుంచే పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ వ్యవసాయ సిస్టమ్ రూపొందించాడు.

చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్న లీ, ఆన్‌లైన్‌లొ స్వయంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 2021లో శరీరం పనిచేయని స్థితిలో ఉన్నప్పటికీ, వర్చువల్ కీబోర్డ్‌తో కోడ్ రాస్తూ స్మార్ట్ వ్యవసాయ వ్యవస్థను డిజైన్ చేశాడు.

ఈ సిస్టమ్‌తో ఉష్ణోగ్రత, తేమ, నీరుపోసే విధానం, సెన్సర్లు, పరికరాలు అన్నీ ఆటోమేటిక్‌గా నియంత్రించవచ్చు.

ఈ ప్రయాణంలో లీ తల్లి వు డిమే ప్రధాన బలం. ఎలక్ట్రానిక్స్ తెలియకపోయినా, లీ సూచనలతో సర్క్యూట్ బోర్డులు కలపడం, పరికరాలు సరి చేయడం, డ్రైవర్‌లెస్ వాహనం తయారు చేయడం వరకు నేర్చుకుంది.

ప్రస్తుతం లీ రూపొందించిన స్మార్ట్ ఫామ్ విజయవంతంగా నడుస్తోంది. ఉత్పత్తి పెంచడం, కొత్త పంటలు ప్రయత్నించడం, మరింత ఆటోమేషన్ చేయడం అతని తదుపరి లక్ష్యాలు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News