Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:45 PM

13వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – గాంధీనగర్‌లో సంబరాలు

13వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – గాంధీనగర్‌లో సంబరాలు

13వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – గాంధీనగర్‌లో సంబరాలు
13-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భూక్యా కౌసల్య గెలుపుతో కార్యకర్తల్లో ఆనందోత్సాహం

పట్టణం: 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య విజయం సాధించడంతో గాంధీనగర్ ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. వార్డులో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయాన్ని ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు. భూక్యా కౌసల్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో

Sthanikam

13వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – గాంధీనగర్‌లో సంబరాలు

Article Image

భూక్యా కౌసల్య గెలుపుతో కార్యకర్తల్లో ఆనందోత్సాహం

పట్టణం: 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య విజయం సాధించడంతో గాంధీనగర్ ప్రాంతంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరాములు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. వార్డులో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయాన్ని ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు. భూక్యా కౌసల్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News