Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:57 PM

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు

విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు
February 16, 2026 06:10 AM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు భారత నౌకాదళం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 18 న జరిగే 'ఫ్లీట్ రివ్యూ - 2026' లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భారీ ఈవెంట్లో సుమారు 70 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఫిబ్రవరి 19 న మిలన్, సిటీ పరేడ్, 20 న ఐయాన్స్ కాన్ క్లేవ్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News