PRINT TIME: April 10, 2026 01:35 AM
విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు
విశాఖ తీరంలో 70 దేశాల నౌకాదళ బృందాలు
February 16, 2026 06:10 AM
22 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఆంధ్రప్రదేశ్ : విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనకు భారత నౌకాదళం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 18 న జరిగే 'ఫ్లీట్ రివ్యూ - 2026' లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భారీ ఈవెంట్లో సుమారు 70 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఫిబ్రవరి 19 న మిలన్, సిటీ పరేడ్, 20 న ఐయాన్స్ కాన్ క్లేవ్ వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి