Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:11 AM

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.

పాలక పనీర్ వివాదంతో దక్కిన జాక్ పాట్.
January 15, 2026 05:22 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో తలుపుతడుతుందోనన్న సామేతకు సరిగ్గా సరిపోతుంది అమెరికాలో భారతీయ విద్యార్థులను ఎదురైన సంఘటన


ఎప్పుడో రెండేళ్ల క్రితం వేసిన ఓ కేసులో వచ్చిన తీర్పుతో ఇద్దరు ఎన్నారై విద్యార్ధులకు రూ.1.8కోట్ల పరిహారం దక్కడం విశేషం. ఈ వ్యవహారం తాజాగా వైరల్ గా మారింది.



అమెరికా స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోలో ఆదిత్య ప్రకాశ్‌, ఉర్మి భట్టాచార్య పీహెచ్‌డీ చదువుతున్న సమయంలో రెండేళ్ల క్రితం పాలక్‌ పనీర్‌ తయారీ సందర్బంగా నెలకొన్న వివాదంపై కోర్టులో దావా వేశారు. విద్యార్థులు పనీర్‌ వేడి చేస్తున్న సమయంలో ఘాటైన వాసన రావడంతో యూనివర్సిటీ సిబ్బంది ఒకరు అభ్యంతరం తెలిపారు. ఈ వివాదంపై ఆదిత్య ప్రకాశ్, ఉర్మి భట్టాచార్యలు యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో సివిల్‌ సూట్‌ దాఖలు చేశారు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత వారికి ఈ వివాదంలో న్యాయం దక్కింది. దావా వేసిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పాలక పనీర్ కేసు రూపంలో తమకు న్యాయమైన పరిహారం దక్కిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News