భారత్ పై ప్రపంచ విశ్వాసం – నిజమైన నాయకత్వాన్ని గుర్తించండి
భారత్ పై ప్రపంచ విశ్వాసం – నిజమైన నాయకత్వాన్ని గుర్తించండి
Krishna
ప్రధాన స్థానికం ప్రతినిధి :తెల్లారి లేస్తే మన దేశ ప్రధాని ని విమర్శించడం, తిట్టడం అలవాటుగా పెట్టుకున్న కొందరు సన్నాసులకు ఇది తప్పకుండా చూడాల్సిన విషయం. మనకన్నా ఎంతో అభివృద్ధి చెందిన, అపారమైన ధనసంపత్తి ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన రాజు షేక్ మొహమ్మద్ కేవలం మన ప్రధాని నరేంద్ర మోదీతో ఒక నిమిషం నలభై సెకన్లు మాత్రమే మాట్లాడటానికి దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం చేసి భారత్కు వచ్చి నిన్న తిరిగి వెళ్లాడు. అతన్ని నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి ఆత్మీయంగా స్వాగతించాడు, ఇద్దరూ ఒకే వాహనంలో కలిసి ప్రయాణించారు. ఇది కేవలం ఆచారం కాదు, ఇది భారతదేశంపై ప్రపంచానికి ఉన్న గౌరవానికి, మన నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. ఇప్పటికైనా అర్థమవుతోందా మన దేశ స్థాయి ఎంత ఎత్తులో ఉందో, మన ప్రధాని విలువ ఏ స్థాయిలో ఉందో? ఎవడో ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే, దేశాన్ని మోసం చేసే దొంగ రాజకీయ నాయకుల మాటలు నమ్మి మన కోసం, మన దేశం కోసం రోజుకు పద్దెనిమిది గంటలకుపైగా నిరంతరం శ్రమించే ప్రధాని ని విమర్శించడం ఇకనైనా మానేయండి. దేశం ముందుకు వెళ్లాలంటే నాయకత్వాన్ని కించపరచడం కాదు, గర్వంగా నిలబెట్టాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి