PRINT TIME: February 24, 2026 06:26 AM
వివేకానంద జయంతిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.
వివేకానంద జయంతిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.
January 12, 2026 06:05 PM
44 Views
స్థానికం ప్రతినిధి :
Near ramalayam
Ns kumar goud
భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల ముందు ఉన్న స్వామి వివేకానంద జయంతిలో బీజేపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది యువత వివేకానందుడి అడుగుజాడలలో నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, మహేందర్ గుప్తా , జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాయ దశరథ మాజీ వైస్ చైర్మన్
బిజెపి పార్టీ అధ్యక్షులు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి