Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!

రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!

రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
February 12, 2026 08:40 AM 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: స్వల్ప కాలంలోనే విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన 'స్థానికం' (Sthanikam) న్యూస్ పోర్టల్ నేడు మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. వేగవంతమైన వార్తలు, కచ్చితమైన సమాచారంతో దూసుకుపోతున్న ఈ పోర్టల్, ఏకంగా 5,00,000 (5 లక్షలు) యూనిక్ వ్యూస్ మరియు పాఠకుల ఆదరణను పొంది తన పట్టును నిరూపించుకుంది.

హైదరాబాద్‌లోని వేగవంతమైన లోకల్ న్యూస్ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన 'స్థానికం', ఇప్పుడు తన పాఠకుల కోసం సరికొత్త హంగులతో సిద్ధమైంది.

ముఖ్య విశేషాలు:

అత్యుత్తమ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI): పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా, మరింత వేగంగా వార్తలను చదువుకునేలా పోర్టల్ డిజైన్‌ను ఆధునీకరించడం జరిగింది.

ప్రజా భాగస్వామ్యం: కేవలం వార్తలు అందించడమే కాకుండా, పాఠకులను భాగస్వాములను చేసేలా కొత్త ఫీచర్లను జోడించాం.

పెరిగిన బాధ్యత: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం మాపై బాధ్యతను మరింత పెంచింది. మరిన్ని నిజజాయితీ గల వార్తలతో, ప్రజా సమస్యల గళంగా 'స్థానికం' నిలబడనుంది.

కాలేజీలు, ఆఫీసులు, ప్రయాణాలు లేదా ఇంటి వద్ద.. ఇలా ఎక్కడైనా సరే, మీ మొబైల్, లాప్‌టాప్ లేదా టాబ్లెట్‌లలో 'స్థానికం' ఇప్పుడు మరింత చేరువలో ఉంది. మాపై మీరు ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు.

సమగ్ర సమాచారం.. నిరంతరం ప్రజాహితం అనే నిబద్ధత.. ఇదే మా ప్రాధాన్యత!


మీ స్పందన? 7 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News