Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:08 PM

అసలుకే నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే,! ఏలూరు జిల్లా చింతలపూడిలో ఐతే ఆకాశాన్నే దాటుతున్నాయి?

అసలుకే నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే,! ఏలూరు జిల్లా చింతలపూడిలో ఐతే ఆకాశాన్నే దాటుతున్నాయి?

అసలుకే నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే,! ఏలూరు జిల్లా చింతలపూడిలో ఐతే ఆకాశాన్నే  దాటుతున్నాయి?
January 08, 2026 03:59 AM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లో ఉన్నటువంటి కిరాణా షాపుల్లో, మార్ట్స్ లలో నిత్యవసర సరుకులు ఇష్టానుసారంగా అమ్ముతున్న దుకాణా దారులు. రేట్లు అదుపులో లేకుండా, వాళ్లు నిర్ణయించినా రెట్లకు ప్రజలు కొనుగోలు చేస్తున్నా పరిస్థితి చింతలపూడి లో ఉన్నటువంటి మార్ట్ లలో, మార్కెట్ రేటు కంటే,30,నుంచి 60 రూపాయలు అధిక ధరలు అమ్ముతున్న యజమానులు.చింతలపూడి లో ఉన్న ప్రతి దుకాణ షాప్ వద్ద నకిలీ వంట నూనెలు అమ్ముతున్నారని ఆరోపణలు.ప్రియ, నవీన, ఆలీ అనే రకరకాల పేర్లతో, అవే కాకుండా చింతలపూడిలో ఇతర పేర్లతో సన్ ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు.910 గ్రాముల నూనె ప్యాకెట్ గాను 850 గ్రాముల నూనె ప్యాకెట్లు మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు కందిపప్పు, పెసరపప్పు, శనగపిండి, ధనియాలు, ఇలా పతి సరుకులు మీద కేజీకి 50 నుంచి 60 రూపాయల వరకు వ్యత్యాసాలు ఉన్నట్టు ప్రజలు గుర్తింపు, మీడియా వద్దకు వచ్చిన కొందరు బాధితులు. చింతలపూడి నుంచి సుమారుగా 30 కిలోమీటర్లు లో ఉన్నటువంటి గ్రామాలకు మినీ లారీలు, దోస్త్ ఆటోలు ద్వారా 10 లక్షల రూపాయలు సరుకు షాపులకు ఎలాంటి బిల్లులు లేకుండా పంపుతున్న పట్టించుకోని అధికారులు అని ఆరోపణలు. ఉన్నతాధికారులు పరిరక్షణ లేక దుకాణ యజమానులు ఎవరికి నచ్చినట్టు ఇష్టానుసారంగా రేట్లు అమ్ముతున్నారని చింతలపూడి గ్రామస్తులు ఆరోపణలు. ఉన్నతాధికారులు మరియు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పరిరక్షణ చేసి ప్రజలకు నిత్యవసర సరుకులు ధరలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News