Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:59 PM

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
January 27, 2026 09:27 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం..

-ఏసీపి మధుసూదన్ రెడ్డి

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెట్రో ఉదయం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను పోలీస్ స్టేషన్ పరిధిలో వారి చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులనుచేస్తూ, ప్రజా సమస్యలను వెలికితీయడంలో మెట్రో ఉదయం దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని కొనియాదారు. నేడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే పత్రికల పాత్ర అనిర్వచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, మెట్రో ఉదయం రిపోర్టర్ కత్తుల రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News