Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:26 AM

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
27-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం..

-ఏసీపి మధుసూదన్ రెడ్డి

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెట్రో ఉదయం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను పోలీస్ స్టేషన్ పరిధిలో వారి చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులనుచేస్తూ, ప్రజా సమస్యలను వెలికితీయడంలో మెట్రో ఉదయం దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని కొనియాదారు. నేడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే పత్రికల పాత్ర అనిర్వచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, మెట్రో ఉదయం రిపోర్టర్ కత్తుల రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మెట్రో ఉదయం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం..

-ఏసీపి మధుసూదన్ రెడ్డి

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెట్రో ఉదయం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను పోలీస్ స్టేషన్ పరిధిలో వారి చేతుల మీదుగా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులనుచేస్తూ, ప్రజా సమస్యలను వెలికితీయడంలో మెట్రో ఉదయం దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని కొనియాదారు. నేడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే పత్రికల పాత్ర అనిర్వచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మధ కుమార్, మెట్రో ఉదయం రిపోర్టర్ కత్తుల రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News