Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:07 AM

న్యాల్కల్‌లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం

న్యాల్కల్‌లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం

న్యాల్కల్‌లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం
01-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా | న్యాల్కల్ మండలం

మండల కేంద్రమైన న్యాల్కల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడాపోటీలను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ, క్రీడలు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ షాగుప్తా ఇఫ్తాఖ్, మండల విద్యాధికారి మారుతి రాథోడ్, ఎస్‌ఐ దోమ సుజిత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిరేదార్ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండంగారి తిరుపతిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి, డీసీసీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్‌రెడ్డి, నాయకులు గార్లపల్లి శివరాజ్, ప్రవీణ్ కుమార్, కాశప్ప, ఇసాం పటేల్‌తో పాటు ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీల ప్రారంభం

Article Image

సంగారెడ్డి జిల్లా | న్యాల్కల్ మండలం

మండల కేంద్రమైన న్యాల్కల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నెం.5ఎ సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడాపోటీలను అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ, క్రీడలు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ షాగుప్తా ఇఫ్తాఖ్, మండల విద్యాధికారి మారుతి రాథోడ్, ఎస్‌ఐ దోమ సుజిత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిరేదార్ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండంగారి తిరుపతిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి, డీసీసీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్‌రెడ్డి, నాయకులు గార్లపల్లి శివరాజ్, ప్రవీణ్ కుమార్, కాశప్ప, ఇసాం పటేల్‌తో పాటు ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News